Wednesday, June 25, 2025

2024 టీ 20 వరల్డ్ కప్: సెమిస్ కు ఇండియా..మరోసారి రో‘హిట్’..

కోట్లాది అభిమానుల ఆశలకు తగ్గట్లే.. అదరగొట్టి ఆటతీరుతో టీమిండియా మొత్తానికి సెమిస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ మరోసారి తన ప్రతిభను కనబరిచాడు. ఈ ఆటలో ఓపెనర్ కోహ్లి (0) రెండో ఓవర్లోనే డకౌట్ అయ్యారు. కానీ రోహిత్ దూకు డుకు పరుగుల వరద పారింది. ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ వేసిన బౌలింగ్ లో 6,6,4,6,6తో మొత్తం 29 పరుగులు అందించాడు. అలాగే ఐదో ఓవర్లో వర్షంతో పది నిమిషాలు బ్రేక్ వచ్చినా.. రోహిత్ మాత్రం అదే ఓవర్లో 6,4,4తో 18 బంతుల్లోనే పిఫ్టీ పూర్తి చేశాడు. ఈ జోరుతో 10 ఓవర్ల వరకు జట్టు 60/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. ఆ తర్వాత కూడా ఆసీస్ బౌలర్లను రోహిత్ వదల్లేదు. ఎనిమిదో ఓవర్లో 4.B.Bతో 17 రన్స్ రాబట్టాడు. 1 పడగొట్టారు. ఓపె | పంత్ (15) వికెట్ను కోల్పోవడంతో రెండో వికెట్ 87 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇలా 8వ ఓవర్ సగానికి వంద స్కోరు చేరడంతో జోష్ కనిపించింది. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కాస్త ఉత్పoఠ నెలకొన్నా. భారత బౌలర్లు తమ తడాఖా చూపారు. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్సీపై 20 రన్స్లో భారత్ ఘనవిజయం సాధించింది. తద్వారా సూపర్ గ్రూప్-1లో ఆరు పాయింట్లతో నాకౌట్ కు చేరిన తొలి జట్టుగా సిలిచింది. ఇక ఆసీస్ సెమీస్ చేరాలంటే. మంగళవారం బంగ్లాదేశ్తో మ్యాచ్లో అఫ్ఘాన్ ఓడాల్సి ఉంటుంది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. సూర్యకుమార్ (31), దూబే (28), హార్దిక్ (27 నాటౌట్) రాణించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News